Monday, July 7, 2025
Homeనంద్యాల‌టెలికాం సలహా కమిటీ సభ్యుల నియామకం

టెలికాం సలహా కమిటీ సభ్యుల నియామకం

  • నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ధన్యవాదములు తెలిపిన నూతన సభ్యులు

నంద్యాల‌, సెప్టెంబ‌ర్ 13 (కొత్తస్వ‌రం) :
నంద్యాల పార్లమెంట్ పరిధిలోని బి ఎస్ ఎన్ ఎల్ ( టెలికామ్) సలహా కమిటీ సభ్యులుగా పాములపాడు కురువ రమేష్, పాణ్యం చిట్టిబోయిన శ్రీనివాస యాదవ్, కల్లూరు మధు, ఆత్మకూరు గౌస్ లాజం, నూనెపల్లె పెరుమాళ్ళ విజయకుమార్ లను నియమించారు. బి ఎస్ ఎన్ ఎల్ (టెలికామ్ సంస్థ) కు ఐదు మంది సభ్యులను నియమించేందుకు సహకరించిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరికి నూతనంగా నియమించిన టెలికామ్ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments