మర్రి జనార్ధన్ రెడ్డిపై కేసు
నాగర్కర్నూల్ ఆసుపత్రి ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించారంటూ ఆరోపణ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు జనార్ధన్ రెడ్డితో పాటు మరో 38 మందిపై కేసులు కానిస్టేబుల్ ఫిర్యాదుతో నాగర్కర్నూల్ పోలీస్ స్టేషన్లో నమోదు కొత్త స్వరం, నాగర్కర్నూల్, ఆగస్టు 21: బీఆర్ఎస్ నేత, నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు....