గడ్కరీని కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి
నంద్యాల పార్లమెంట్ పరిధిలో రహదారి సమస్యలపై వినతి అండర్పాస్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జి, బస్షెల్టర్ల ఏర్పాటుకు విజ్ఞప్తి న్యూఢిల్లీ, ఆగస్టు 12 (కొత్త స్వరం): కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో బుధవారం నంద్యాల ఎంపీ, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ప్రజల భద్రత, సౌకర్యం, మెరుగైన రవాణా కనెక్టివిటీకి సంబంధించిన పలు సమస్యలను వినతిపత్రం ద్వారా...