కొప్పర్తి రహదారి ప్రాజెక్టుకు రూ.304 కోట్లు

మోదీ, గడ్కరీలకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు కొప్పర్తి–కడప బైపాస్ అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ పారిశ్రామిక సరుకు రవాణా మరింత సులభతరం రాయలసీమలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం యువతకు ఉపాధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం అమరావతి, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : కడప జిల్లాలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌ను కడప బైపాస్‌తో అనుసంధానించే నూతన రహదారి నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.304.44 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ...