ఈవీఎం గోదాముల భద్రతపై కలెక్టర్ తనిఖీ

త్రైమాసిక తనిఖీలో భాగంగా పరిశీలన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ సీల్‌లు, భద్రతా ఏర్పాట్ల పరిశీలన నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశం భద్రతలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అప్రమత్తత నంద్యాల, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : త్రైమాసిక తనిఖీలో భాగంగా నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు భద్రపరిచిన గోదాముల్లోని భద్రతా ఏర్పాట్లు,...