అక్టోబర్ 1న కరవు మండలాల ప్రకటన
వర్షాభావంపై శాస్త్రీయంగా అంచనా వేయాలని సీఎం ఆదేశం 513 మండలాల్లో కరవు ఛాయలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ఉద్యాన పంటల రక్షణకు రూ.190 కోట్ల కేటాయింపు సూక్ష్మ, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచన తాగునీటి ఎద్దడి నివారణకు విశాఖపై ప్రత్యేక కార్యాచరణ అమరావతి, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరవు మండలాలను అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడా పంట నష్టం జరగకుండా, తాగునీటి...