కేసీ కెనాల్ పగుళ్లతో రైతుల్లో ఆందోళన

మిట్ట కందల, బుద్ధ నగర్ రైతుల్లో భయాందోళన ఏడాది కాలంగా కొనసాగుతున్న సమస్య నీటి ప్రవాహంతో మట్టి జారిపోతున్న పరిస్థితి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు సిమెంట్ బెడ్లు, మట్టి కట్ట బలోపేతం చేయాలని డిమాండ్ పాములపాడు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : పాములపాడు మండల కేంద్రానికి సమీపంలోని మిట్ట కందల, బుద్ధ నగర్ గ్రామాల రైతులు కేసీ కెనాల్ ఆయకట్టు కింద తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సుంకేసుల డ్యామ్ నుంచి కర్నూలు మీదుగా కడప వరకు రైతులకు తాగునీరు, సాగునీరు...