- వైభవంగా నిర్వహించిన వ్రత కార్యక్రమం
- రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక వేడుక
- భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు
- వరలక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు
- ఆలయ పరిసరాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక సందడి
కొత్త స్వరం, మహానంది, ఆగస్టు 21: మహానందిలో ఈ రోజు (21.08.2026) సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని వరలక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో మహానంది ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
