KOTHA SWARAM

అక్టోబర్ 2న కోర్కెల దినాన్ని జయప్రదం చేయండి

ఏపీయూడబ్ల్యూజే పిలుపు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయి ఆందోళన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలి ప్రతి మండల, నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమాలు కర్నూలు, సెప్టెంబర్ 20 (కొత్త స్వరం) : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబర్ 2న గాంధీజీ జయంతిని పురస్కరించుకుని జాతీయ కోర్కెల...

బాల గణేష్ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

శ్రీ బాల గణేష్ భక్త బృందం–ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్వీ విజయ మనోహరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు కార్యక్రమంలో పాల్గొన్న భక్త బృందం సభ్యులు కర్నూలు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని...

కేసీ కెనాల్ పగుళ్లతో రైతుల్లో ఆందోళన

మిట్ట కందల, బుద్ధ నగర్ రైతుల్లో భయాందోళన ఏడాది కాలంగా కొనసాగుతున్న సమస్య నీటి ప్రవాహంతో మట్టి జారిపోతున్న పరిస్థితి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు సిమెంట్ బెడ్లు, మట్టి కట్ట బలోపేతం చేయాలని డిమాండ్ పాములపాడు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : పాములపాడు మండల కేంద్రానికి సమీపంలోని మిట్ట కందల, బుద్ధ...

విశాఖలో పేదలకు ఆస్తి హక్కు పత్రాలు

‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో పట్టాల పంపిణీ 28,445 కుటుంబాలకు ఇంటి స్థలాల హక్కు పత్రాలు పేదల ఇళ్ల కోసం 399 ఎకరాల భూమి క్రమబద్ధీకరణ రూ.8,874 కోట్ల విలువైన ఆస్తుల పంపిణీ లబ్ధిదారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు విశాఖపట్నం, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో...

నేటి సాయంత్రం తిరుమలలో గరుడ సేవ

శ్రీవారి గరుడ సేవకు సర్వం సిద్ధం పెరటాసి మాసం తొలి శనివారం కావడంతో భారీ రద్దీ 9.30 లక్షల మందికి సరిపడా అన్నప్రసాదాల ఏర్పాటు భద్రత, రవాణా కోసం ప్రత్యేక చర్యలు ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్, ఈవో తిరుమల, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : కలియుగ వైకుంఠం తిరుమల గిరులు గోవింద నామస్మరణతో...

అక్టోబర్ 1న కరవు మండలాల ప్రకటన

వర్షాభావంపై శాస్త్రీయంగా అంచనా వేయాలని సీఎం ఆదేశం 513 మండలాల్లో కరవు ఛాయలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ఉద్యాన పంటల రక్షణకు రూ.190 కోట్ల కేటాయింపు సూక్ష్మ, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచన తాగునీటి ఎద్దడి నివారణకు విశాఖపై ప్రత్యేక కార్యాచరణ అమరావతి, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను...
spot_img

latest articles

📰 Share Epaper Clip