కర్నూలు, సెప్టెంబర్ 19 (కొత్తస్వరం) :
ఇటీవల విజయవాడలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) 11వ ప్లీనరీ సందర్భంగా రూపొందించిన సావనీర్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా శనివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. కర్నూలులోని మౌర్య ఇన్లోని మంత్రి కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు APUWJ కర్నూలు...