31 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

కేసీ కెనాల్ పగుళ్లతో రైతుల్లో ఆందోళన

మిట్ట కందల, బుద్ధ నగర్ రైతుల్లో భయాందోళన ఏడాది కాలంగా కొనసాగుతున్న సమస్య నీటి ప్రవాహంతో మట్టి జారిపోతున్న పరిస్థితి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు సిమెంట్ బెడ్లు, మట్టి కట్ట బలోపేతం చేయాలని డిమాండ్ పాములపాడు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : పాములపాడు మండల కేంద్రానికి సమీపంలోని మిట్ట కందల, బుద్ధ నగర్ గ్రామాల రైతులు కేసీ కెనాల్...

కలెక్టర్ల సదస్సులో కర్నూలు కలెక్టర్, ఎస్పీ

8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న అధికారులు అమరావతిలో రెండో రోజు సమావేశం శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై సమీక్ష రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచన కర్నూలు, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం): అమరావతిలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో...

హమారా ప్రసాదుపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయాలి

డీఆర్ఓ, అదనపు ఎస్పీకి మాల మహానాడు వినతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ అంబేద్కర్‌పై వ్యాఖ్యలతో కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణ కార్యక్రమంలో పాల్గొన్న మాల సంఘాల నాయకులు నంద్యాల, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం): శుక్రవారం నాడు నంద్యాల జిల్లా డీఆర్ఓ రాము నాయక్, నంద్యాల అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషాకు మాల మహానాడు ఆధ్వర్యంలో వినతి...

ప్రశ్నించే యువతకు ‘దిమాకీ నక్సల్స్’ పేరా?

విద్య ఖరీదుపై ప్రశ్నిస్తే నక్సలిజమా? ఉద్యోగాలు, రైతుల సమస్యలపై మాట్లాడితే నక్సలిజమా? ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే దేశద్రోహమా? ప్రశ్నించే యువతను శత్రువులుగా చూడొద్దని డిమాండ్ విద్య, ఉపాధిపై దృష్టి సారించాలని ఏఐఎఫ్‌డీఎస్ విజ్ఞప్తి కర్నూలు (నందికొట్కూరు), ఆగస్టు 23 (కొత్తస్వరం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన ‘దిమాకీ నక్సల్స్’ పదప్రయోగంపై అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏఐఎఫ్‌డీఎస్)...

అణచివేతతో గొంతు నొక్కలేరు!

సుగాలి ప్రీతికి నివాళులర్పిస్తే అడ్డుకుంటారా? తల్లి పార్వతి పోరాటానికి అండగా నిలవాలి అధికార బలంతో ఉద్యమాలను ఆపలేరు ప్రభుత్వ వైఖరిపై మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్‌ ప్రశ్నలు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం కర్నూలు, ఆగస్టు 19 (కొత్త స్వరం): తొమ్మిదేళ్ల క్రితం దారుణ ఘటనకు బలైన గిరిజన బాలిక సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆమె తల్లి...

తాడేపల్లిలో జగన్‌ను కలిసిన మాధవరావు

ఏకగ్రీవ ఎన్నికపై కృతజ్ఞతలు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని హామీ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వక భేటీ మాధవరావుకు జగన్‌ అభినందనలు కొత్త స్వరం, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి...
📰 Share Epaper Clip
App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.