8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న అధికారులు
అమరావతిలో రెండో రోజు సమావేశం
శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం
మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై సమీక్ష
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచన
కర్నూలు, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం):
అమరావతిలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో...