Homeతెలంగాణ
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశం
ఖమ్మం, ఆగస్టు 5 (కొత్తస్వరం) :
త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో, రాష్ట్ర రెవెన్యూ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమన్వయంతో ఈ సమావేశం జరిగింది....
తెలంగాణకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్లో 18 శాతానికి తగ్గిన వర్షపాతం లోటు..
హైదరాబాద్, కొత్తస్వరం :
గత వారం రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో హైదరాబాద్ నగరానికి గణనీయమైన ఊరట లభించింది. వారం రోజుల క్రితం 34 శాతంగా ఉన్న వర్షపాతం లోటు ప్రస్తుతం 18 శాతానికి తగ్గినట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ (టీజీడీపీఎస్) వెల్లడించింది. ప్రస్తుత రుతుపవనాల కాలంలో ఇప్పటివరకు సాధారణంగా 297.7...

