శ్రీవారి గరుడ సేవకు సర్వం సిద్ధం
పెరటాసి మాసం తొలి శనివారం కావడంతో భారీ రద్దీ
9.30 లక్షల మందికి సరిపడా అన్నప్రసాదాల ఏర్పాటు
భద్రత, రవాణా కోసం ప్రత్యేక చర్యలు
ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
తిరుమల, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
కలియుగ వైకుంఠం తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత...