ఏపీయూడబ్ల్యూజే పిలుపు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయి ఆందోళన
వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలి
ప్రతి మండల, నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమాలు
కర్నూలు, సెప్టెంబర్ 20 (కొత్త స్వరం) :
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబర్ 2న గాంధీజీ జయంతిని పురస్కరించుకుని జాతీయ కోర్కెల దినాన్ని జయప్రదం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్...
వర్షాభావంపై శాస్త్రీయంగా అంచనా వేయాలని సీఎం ఆదేశం
513 మండలాల్లో కరవు ఛాయలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా
ఉద్యాన పంటల రక్షణకు రూ.190 కోట్ల కేటాయింపు
సూక్ష్మ, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచన
తాగునీటి ఎద్దడి నివారణకు విశాఖపై ప్రత్యేక కార్యాచరణ
అమరావతి, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న...