డీఆర్ఓ, అదనపు ఎస్పీకి మాల మహానాడు వినతి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్
అంబేద్కర్పై వ్యాఖ్యలతో కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణ
కార్యక్రమంలో పాల్గొన్న మాల సంఘాల నాయకులు
నంద్యాల, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం):
శుక్రవారం నాడు నంద్యాల జిల్లా డీఆర్ఓ రాము నాయక్, నంద్యాల అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషాకు మాల మహానాడు ఆధ్వర్యంలో వినతి...