31 C
Hyderabad
HomeTagsAbout

Tag: about

కేసీ కెనాల్ పగుళ్లతో రైతుల్లో ఆందోళన

మిట్ట కందల, బుద్ధ నగర్ రైతుల్లో భయాందోళన ఏడాది కాలంగా కొనసాగుతున్న సమస్య నీటి ప్రవాహంతో మట్టి జారిపోతున్న పరిస్థితి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు సిమెంట్ బెడ్లు, మట్టి కట్ట బలోపేతం చేయాలని డిమాండ్ పాములపాడు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : పాములపాడు మండల కేంద్రానికి సమీపంలోని మిట్ట కందల, బుద్ధ నగర్ గ్రామాల రైతులు కేసీ కెనాల్...

మహిళల భద్రత, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

నంద్యాల, కొత్తస్వరం మహిళల భద్రత, విద్యార్థుల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల వినియోగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలపై నంద్యాల జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, శక్తి బృందం సభ్యులు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత...
📰 Share Epaper Clip
App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.