శ్రీ బాల గణేష్ భక్త బృందం–ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్వీ విజయ మనోహరి
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
కార్యక్రమంలో పాల్గొన్న భక్త బృందం సభ్యులు
కర్నూలు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శ్రీ శ్రీ బాల గణేష్...
డీఆర్ఓ, అదనపు ఎస్పీకి మాల మహానాడు వినతి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్
అంబేద్కర్పై వ్యాఖ్యలతో కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణ
కార్యక్రమంలో పాల్గొన్న మాల సంఘాల నాయకులు
నంద్యాల, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం):
శుక్రవారం నాడు నంద్యాల జిల్లా డీఆర్ఓ రాము నాయక్, నంద్యాల అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషాకు మాల మహానాడు ఆధ్వర్యంలో వినతి...
గుంటూరు, ఆగస్టు 5 (కొత్తస్వరం) :
గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ ఆధ్వర్యంలో 'టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ' (టోలిక్) హిందీ సమావేశం బుధవారం గుంటూరులోని కన్నవారితోట జీఎస్టీ భవన్లో నిర్వహించారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారి అరుణ్ రిచర్డ్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దైనందిన కార్యకలాపాల్లో హిందీ భాష వినియోగాన్ని...