ప్రజల సూచనలతో సేవల నాణ్యత మరింత మెరుగుపరుస్తాం: కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, ఆగస్టు 16 (కొత్తస్వరం) :
ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (Public Grievance Redressal System–PGRS)పై ప్రజలు విస్తృతంగా స్పందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు....