29.2 C
Hyderabad
Homeతాజా వార్తలువరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్

వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్

  • మహిళలకు సౌభాగ్యం, ఐశ్వర్యం అందించే పండుగగా అభివర్ణన
  • వరలక్ష్మీ దేవి కృపతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష
  • శ్రావణ శుక్రవారం సందర్భంగా శుభాకాంక్షలు
  • వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని సందేశం
  • ప్రజలంతా ఆనందంగా ఉండాలని మంత్రి నారా లోకేష్‌ ఆకాంక్ష

కొత్త స్వరం, అమరావతి, ఆగస్టు 21: మహిళలకు సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతమని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఆ వరలక్ష్మీ దేవి కృపతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.