140 రోజులుగా దీక్షా శిబిరంలో ముంపు బాధితులు
జీవో 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
ఇప్పటికే 32 మంది మృతి చెందారని ఆవేదన
త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి
హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): శ్రీశైలం ముంపు బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న పాత్రికేయ సోదరులకు బాధితులు హృదయపూర్వక కృతజ్ఞతలు...
జూరాల నుంచి 72,849 క్యూసెక్కుల ఇన్ఫ్లో
శ్రీశైలంలో 878.80 అడుగులకు చేరిన నీటిమట్టం
జలాశయంలో 181.8320 టీఎంసీల నీటి నిల్వ
ప్రస్తుతం నిల్గా ఉన్న ఔట్ఫ్లో
నిలిచిపోయిన కుడి, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం, ఆగస్టు 12 (కొత్తస్వరం):
శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 72,849 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. సాయంత్రం...