140 రోజులుగా దీక్షా శిబిరంలో ముంపు బాధితులు
జీవో 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
ఇప్పటికే 32 మంది మృతి చెందారని ఆవేదన
త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి
హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): శ్రీశైలం ముంపు బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న పాత్రికేయ సోదరులకు బాధితులు హృదయపూర్వక కృతజ్ఞతలు...