రేపు మాజీ సీఎం కర్నూలు పర్యటన
పర్యటన నేపథ్యంలో పోలీసుల ఏర్పాట్లు
సాయంత్రం 5.30 గంటలకు సమావేశం
వ్యాస్ ఆడిటోరియంలో మీడియా సమావేశం
కవరేజ్కు మీడియా ప్రతినిధులకు ఆహ్వానం
కర్నూలు, ఆగస్టు 12 (కొత్తస్వరం): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కర్నూలులో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్...
– యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడమే లక్ష్యం
– ఆగస్టు 13, 14, 15న ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం
– ప్రతి పౌరుడు ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపు
– “నేను నా దేశానికి ఎలా సేవ చేయగలను?” అనే సందేశాన్ని పంచుకోవాలి
– సైకిల్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత, విద్యార్థులు, క్రీడాకారులు
కర్నూలు, ఆగస్టు 12 (కొత్త స్వరం): స్వాతంత్ర్య...