వైభవంగా నిర్వహించిన వ్రత కార్యక్రమం
రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక వేడుక
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు
వరలక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు
ఆలయ పరిసరాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక సందడి
కొత్త స్వరం, మహానంది, ఆగస్టు 21: మహానందిలో ఈ రోజు (21.08.2026) సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో...
రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
చంద్రావతి కల్యాణ మండపంలో పాల్గొన్న 1,500 మంది మహిళలు
ప్రతి మహిళకు కలశం ఏర్పాటు చేసి వ్రతాల నిర్వహణ
భక్తులకు చీర, రవికె, పూలు, గాజులు అందజేత
ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న శ్రీశైలం దేవస్థానం అధికారులు
కొత్త స్వరం, నంద్యాల, ఆగస్టు 21: రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత...