విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలి
కర్నూలు ఆగస్టు 12 (కొత్తస్వరం) :
పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని,అర్ధం అయ్యే లాగా విద్యార్థులకు బోధన చేయాలని, వారికి మంచి పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ పీఎం శ్రీ బాలికల పాఠశాల తనిఖీ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న పీఎం శ్రీ జిల్లా పరిషత్...
140 రోజులుగా దీక్షా శిబిరంలో ముంపు బాధితులు
జీవో 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
ఇప్పటికే 32 మంది మృతి చెందారని ఆవేదన
త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి
హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): శ్రీశైలం ముంపు బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న పాత్రికేయ సోదరులకు బాధితులు హృదయపూర్వక కృతజ్ఞతలు...
పంటలు దెబ్బతినడంతో కూలీలకు పనుల కొరత
పెండింగ్లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి
డ్రైనేజీలను ప్రతినెలా శుభ్రం చేయాలి
వీధిలైట్ల సమస్య పరిష్కరించకుంటే ఆందోళన
నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): ప్రతి కుటుంబానికి 200 రోజులు ఉపాధి పనులు కల్పించడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్ల సమస్యలను...