ఏకగ్రీవ ఎన్నికపై కృతజ్ఞతలు
అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు
బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని హామీ
కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వక భేటీ
మాధవరావుకు జగన్ అభినందనలు
కొత్త స్వరం, తాడేపల్లి:
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి...