నూతన బాధ్యతలపై ఎమ్మెల్యే శుభాకాంక్షలు
మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన
మణుగూరు, ఆగస్టు 12 (కొత్త స్వరం): బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) సూపరింటెండెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనస్తీషియా వైద్య నిపుణులు జి.ప్రసాద్ బుధవారం మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన...
మర్యాదపూర్వకంగా కలిసిన ఏటీడీఓ
పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై చర్చ
సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష
నియోజకవర్గ సమస్యలపై పరస్పర చర్చ
మణుగూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): భద్రాచలం ఏటీడీఓ ఎస్. రాధమ్మ మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పినపాక నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల...
నంద్యాల పార్లమెంట్ పరిధిలో రహదారి సమస్యలపై వినతి
అండర్పాస్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జి, బస్షెల్టర్ల ఏర్పాటుకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఆగస్టు 12 (కొత్త స్వరం): కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో బుధవారం నంద్యాల ఎంపీ, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...